Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

మరోసారి ఢిల్లీకి వెళ్లనున్న సీఎం జగన్..

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోమారు ఢిల్లీకి వెళ్లనున్నారు. బుధవారం సాయంత్రం ఢిల్లీకి పయనం కానున్నారు. ఢిల్లీలో ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులను కలుసుకోనున్నారు. అయితే ఈ నెల 17న ప్రధానితో ఏపీ సీఎం భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండు వారాల వ్యవధిలోనే ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అక్కడ ఎవరెవరని కలవబోతున్నారనే అంశం చర్చనీయాంశంగా మారింది.

Related Posts

Latest News Updates