Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

దేశ వ్యాప్తంగా చారిత్రక ప్రదేశాల్లో జీ 20 లోగోల ఆవిష్కరణ

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కూటమి జీ – 20 కి భారత్ నేతృత్వం వహిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఘన వారసత్వం కలిగిన 100 స్మారక చిహ్నాలపై జీ – 20 లోగో రంగులు ఆవిష్కృతమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని లేపాక్షి కట్టడాలు జీ 20 లోగో రంగులతో మెరిసిపోయాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని చారిత్రక ప్రదేశాల్లో జీ 20 లోగోలను ప్రదర్శించారు. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని చార్మినార్, ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలంలోని రామప్ప ఆలయం పసిడి కాంతులతో కనువిందు చేసింది.

Related Posts

Latest News Updates