Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ఆంధ్రప్రదేశ్

విశాఖ కేంద్రంగా రెండో రోజూ కొనసాగుతున్న జీ 20 సమావేశాలు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్ఠా్త్మకంగా నిర్వహిస్తోన్న జీ-20 సదస్సు రెండో రోజుకు చేరుకుంది. బుధవారం రెండో రోజూ జీ-20 మీట్‌లో భాగంగా విస్తరిస్తున్న పట్టణీకరణ అంశంపై ప్రతినిధులు చర్చించనున్నారు. అలాగే ఏపీలో పెట్టుబడులకు

వైఎస్ వివేకా హత్య కేసు : సిట్ ప్రధానాధికారిని మార్చేసిన సీబీఐ… నూతన అధికారిగా కేఆర్ చౌరాసియా

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన దర్యాప్తు అధికారి రామ్ సింగ్ ను సీబీఐ విధుల నుంచి

ఢిల్లీ పర్యటనకు బయల్దేరిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి బయల్దేరారు. రాత్రి 9:30 గంటలకు కేంద్ర

వివేకా హత్య కేసు : దర్యాప్తు అధికారి రాంసింగ్ ను కొనసాగించడంపై సుప్రీం అభ్యంతరాలు

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు విచారణ నేడు సుప్రీంలో జరిగింది. ఈ హత్య కేసుకి సంబంధించిన దర్యాప్తు అధికారి మార్పుపై ప్రతిపాదనలను సీబీఐ అధికారులు సుప్రీంకి అందజేశారు. అయితే..

మరోసారి ఢిల్లీకి వెళ్లనున్న సీఎం జగన్..

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోమారు ఢిల్లీకి వెళ్లనున్నారు. బుధవారం సాయంత్రం ఢిల్లీకి పయనం కానున్నారు. ఢిల్లీలో ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులను కలుసుకోనున్నారు. అయితే ఈ నెల

పులివెందులలో కాల్పులు… ఒకరు మృతి… మరొకరికి తీవ్రగాయాలు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాఖా పులివెందులలో కాల్పుల కలకలం రేగింది. భరత్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి ఇద్దరు వ్యక్తులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. జరిపిన కాల్పుల్లో

‘లావోరా’లో పెట్టుబడులు ..ఆదాయం పదింతల రెట్టింపు

తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ రంగంలో తిరుగులేని రారాజు..నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం..రియల్ ఎస్టేట్ లోనే అత్యధికంగా ల్యాండ్ బ్యాంకు ఉన్న సంస్థ లావోరా.. దాదాపు ఇరవైకి పైగా ప్రాజెక్టులతో సుమారు రెండు

జీ 20 సదస్సుకు విశాఖ సిద్ధం… నేటి నుంచి నాలుగు రోజుల పాటు జీ 20 సమావేశాలు

విశాఖపట్నం మరో ప్రతిష్ఠాత్మక సదస్సుకు సిద్ధమైపోయింది. విశాఖ వేదికగా వరుసగా 4 రోజుల పాటు జీ 29 సమ్మిట్ జరగనుంది. ఏపీ ప్రభుత్వం దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని, అన్ని ఏర్పాట్లనూ పూర్తి

ఒంటిమిట్ట కోదండ రాముడి కల్యాణానికి సీఎం జగన్ ని ఆహ్వానించిన టీటీడీ

ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి కల్యాణ మహోత్సవ ఆహ్వానానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను టీటీడీ ఆహ్వానించింది. టీటీడీ ఈవో ధర్మారెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సీఎం జగన్ కి

Latest News Updates

Most Read News