Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ఆంధ్రప్రదేశ్

కొరియో గ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి..

గాంధీ హాస్పిటల్ లో మధ్యాహ్నం ఒంటిగంటకు అడ్మిట్ అయిన రామారావు అలియాస్ రాకేష్ మాస్టర్ డయాబెటిక్ పేషంట్ సివియర్ మెటబాలిక్ ఎసిడోసిస్ కావడంతో మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ షుగర్ లెవెల్స్ పూర్తిగా

చెప్పాడంటే చేస్తాడంతే….అతడే వై ఎస్ జగన్

వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా కొన్ని విషయాలు విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. ఏమి చెప్తాడో అది చేసి తీరుతాడు ఎన్ని అడ్డంకులు వచ్చినా అనడానికి

భగీరథ నాగలాదేవి పుస్తకాన్ని ఆవిష్కరించిన చంద్ర బాబు

విజయ నగర సామ్రాజ్య పాలకుడు శ్రీకృష్ణదేవరాయల ప్రేమకథను జర్నలిస్ట్ , రచయిత భగీరథ ఎన్నో ఏళ్ళు పరిశోధన చేసి ‘నాగలాదేవి ‘ పేరుతో పుస్తకంగా వెలువరించారని, అతని ప్రయత్నాన్ని తాను అభినందిస్తున్నానని

ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన బొగ్గులారీ… పల్టీలు కొట్టిన బస్సు… 40 మందికి గాయాలు

భద్రాద్రి కొత్తగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ–కొత్తగూడెం జాతీయ రహదారిపై ఓ టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. లారీ అదుపుతప్పి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 47

ఏపీలో ఆరుగురు ఐఏఎస్ అధికారుల బదిలీ… ప్రభుత్వం ఉత్తర్వులు

ఏపీలో ఆరుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. జి అనంతరామును బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బదిలీ చేశారు. జి

చంద్రబాబు నాయుడు తో పవన్ కల్యాణ్ భేటీ

తెలుగు దేశం పార్టీ అధినేత  నారా చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో ఇరువురు నేతల సమావేశం జరిగింది. రాష్ట్రంలో పరిస్థితులు,

భోగాపురం ఎయిర్ పోర్టుకు సీఎం జగన్ శంకుస్థాపన

భోగాపురంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు మే 3న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాప‌న చేయ‌నున్నారు. మొదటి దశలో జీఎంఆర్ గ్రూపు భోగాపురం విమానాశ్రయ నిర్మాణం కోసం రూ.5 వేల కోట్లు

మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం కాలేజీల్లో ఇంటెలిజెన్స్ : సీఎం జగన్ నిర్ణయం

రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నివారణపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. ప్రతి కాలేజీలో కూడా ఎస్ఈబీ టోల్ ఫ్రీ నెంబర్ ను డిస్ ప్లే

ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. బాలికలే టాప్

ఏపీలో ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. మొదటి సంవత్సరంలో 65 శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించారని, బాలురు 58 శాతం అని

జగనన్న వసతి దీవెన నిధులను విడుదల చేసిన సీఎం జగన్

పేదరికం అనేది చదువుతోనే పోతుందని ఏపీ సీఎం జగన్ అన్నారు. అనంతపురం జిల్లా నార్సలలో జగనన్న వసతి దీవెన నిధులను విడుదల చేశారు. దాదాపు 9 లక్షల మందికి పైగా విద్యార్థులకు

Latest News Updates

Most Read News