Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

తెలంగాణ

కేటీఆర్ పరువు 100 కోట్లా? మరి యువత భవిష్యత్తు మూల్యం ఎంత? బండి సంజయ్

TSPSC పేపర్ లీకేజీ కేసులో నిరాధార ఆరోపణలు చేసినందుకు మంత్రి కేటీఆర్ తనకు లీగల్ నోటీసులు పంపడంపై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. నోటీసులను చట్టపరంగానే ఎదుర్కొంటానని ప్రకటించారు. కేటీఆర్

వైఎస్ వివేకా హత్య కేసు : సిట్ ప్రధానాధికారిని మార్చేసిన సీబీఐ… నూతన అధికారిగా కేఆర్ చౌరాసియా

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన దర్యాప్తు అధికారి రామ్ సింగ్ ను సీబీఐ విధుల నుంచి

అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకునే చర్యలు ప్రారంభించండి : సీఎం కేసీఆర్

అకాలంగా కురిసిన వడగండ్ల వానలతో నష్టపోయిన పంటలకు, ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని అందించేందుకు చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని, సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్

భద్రాచలం కల్యాణ మహోత్సవానికి కోటి రూపాయలను మంజూరు చేసిన సీఎం కేసీఆర్

భద్రాచలం సీతారామస్వామి కల్యాణ మహోత్సవాల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కోటి రూపాయలను మంజూరు చేశారు. ప్రత్యేక నిధుల నుంచి సీఎం కేసీఆర్ వీటిని కేటాయించినట్లు అధికారులు పేర్కొన్నారు. భద్రాచలం సీతారామస్వామి కల్యాణ

సిటీ పరిధిలోని చెరువులను అత్యాధునికంగా చేస్తాం : మంత్రి కేటీఆర్

కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ నిధులతో GHMC పరిధిలోని 25 చెరువులు, HMDA పరిధిలోని 25 చెరువుల అభివృద్ది చేపట్టనున్నామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఇప్పటికే దుర్గం చెరువు టూరిస్ట్ స్పాట్ గా

‘లావోరా’లో పెట్టుబడులు ..ఆదాయం పదింతల రెట్టింపు

తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ రంగంలో తిరుగులేని రారాజు..నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం..రియల్ ఎస్టేట్ లోనే అత్యధికంగా ల్యాండ్ బ్యాంకు ఉన్న సంస్థ లావోరా.. దాదాపు ఇరవైకి పైగా ప్రాజెక్టులతో సుమారు రెండు

నగరంలో మళ్లీ ఫ్లెక్సీ వార్… మోదీగారూ ఇంకెన్నాళ్లు? అంటూ ఫ్లైఓవర్ పై పోస్టర్లు

హైదరాబాద్ లో మళ్లీ ఫ్లెక్సీల వార్ ప్రారంభమైంది. ఉప్పల్, నారపల్లి ఫ్లై ఓవర్ పిల్లర్లపై ప్రధాని నరేంద్ర మోదీ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ఈ ఫ్లైఓవర్ ఇంకా ఎన్ని సంవత్సరాలు కడతారు..?

24 గంటల్లోనే ట్విస్ట్.. కాంగ్రెస్ కి రాజీనామా చేసేసిన డీఎస్

ఒకే ఒక్క రోజు…. డీ. శ్రీనివాస్ యూటర్న్ తీసేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు.  పార్టీకి రాజీనామా ప్రకటించేశారు. ఆదివారం రోజున డీఎస్ తన కుమారుడు సంజయ్ తో కలిసి

ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై మూడు వారాల పాటు వాయిదా వేసిన సుప్రీంకోర్టు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) తనకు సమన్లు జారీ చేయడాన్ని సవాల్‌ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ

లహరి ఏసీ స్లీపర్‌ బస్సులను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

హైటెక్‌ హంగులతో రూపొందించిన తొమ్మిది ఏసీ స్లీపర్‌ బస్సులను ఆర్టీసీ తొలిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రైవేట్‌ బస్సులకు దీటుగా రూపొందించిన ఈ బస్సులను హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌

Latest News Updates

Most Read News