
కేటీఆర్ పరువు 100 కోట్లా? మరి యువత భవిష్యత్తు మూల్యం ఎంత? బండి సంజయ్
TSPSC పేపర్ లీకేజీ కేసులో నిరాధార ఆరోపణలు చేసినందుకు మంత్రి కేటీఆర్ తనకు లీగల్ నోటీసులు పంపడంపై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. నోటీసులను చట్టపరంగానే ఎదుర్కొంటానని ప్రకటించారు. కేటీఆర్