Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

తెలంగాణ

తానా సభలకు ఎన్ .టి .ఆర్ సెంటినరీ సెలబ్రేషన్స్ కమిటీ చైర్మన్ టి .డి .జనార్దన్

అమెరికాలోని ఫిలడెల్ఫియా లో నేటి నుంచి 9 వరకు జరిగే తానా సభల్లో పాల్గొనవలసిందిగా నిర్వాకుల నుంచి ఆహ్వానం రావడంతో ఎన్ .టి .ఆర్ సెంటినరీ సెలబ్రేషన్స్ కమిటీ చైర్మన్ టి

ఆ ఘనత ఎన్టీఆర్ కే చెల్లింది!!

– కలయిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ అంతర్జాతీయ క్యారికేచర్ కవితల పోటీ విజేతలకు బహుమతి ప్రదాన వేడుకలో నట కిరీటి రాజేంద్రప్రసాద్ రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిన ఘనత ఎన్టీఆర్

పారిశ్రామిక రంగంలో తెలంగాణ దూసుకుపోతోంది – డైరెక్టర్ కార్తికేయ

పారిశ్రామిక రంగంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది – డైరెక్టర్ కార్తికేయ పా రిశ్రామిక రంగంలో తెలంగాణ రాష్ట్రమ్ అద్భుతమైన ప్రగతి సాధిస్తోన్నదని మరింత అభివృద్ధికి, అవసరమైన కార్యక్రమాలు, నిర్ణయాలు

భగీరథ “నాగలాదేవి ” యువతకు మార్గదర్శనం

శ్రీ భగీరథ గారి కలం నుంచి జాలువారిన పరిశోధనాత్మక గ్రంథం ‘నాగలాదేవి ‘, శ్రీకృష్ణదేవరాయల ప్రేమకథ పుస్తకాన్ని పరిశీలించాను. ఎంతో ఆనందం కలిగింది. శ్రీ రాయలవారి రెండవ భార్య అయిన శ్రీమతి

భగీరథకు కిన్నెర సత్కారం

మహానటుడు ఎన్ .టి . రామారావు శత జయంతి వేడుకలలో భాగంగా సీనియర్ జర్నలిస్ట్ భగీరథ, అల్లాడ రామకృష్ణను కిన్నెర ఆర్ట్ థియేటర్స్ ఘనంగా సత్కరించింది. ఎన్ .టి .ఆర్ శతజయంతి

తెలంగాణ పునర్నిర్మాణమంటే ఇదే.. ప్రతిపక్షాలకు చురకలు పెట్టిన సీఎం కేసీఆర్

తెలంగాణ కొత్త సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. దీనిలో భాగంగా యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. తదనంతరం సచివాలయంలోని 6 వ అంతస్తులోని తన ఛాంబర్ కి వెళ్లి, కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని

తెలంగాణ సచివాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్.. మొదటి సంతకం ఏ ఫైల్ పై అంటే…

తెలంగాణ కొత్త సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. దీనిలో భాగంగా యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. తదనంతరం సచివాలయంలోని 6 వ అంతస్తులోని తన ఛాంబర్ కి వెళ్లి, కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని

ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన బొగ్గులారీ… పల్టీలు కొట్టిన బస్సు… 40 మందికి గాయాలు

భద్రాద్రి కొత్తగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ–కొత్తగూడెం జాతీయ రహదారిపై ఓ టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. లారీ అదుపుతప్పి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 47

చంద్రబాబు నాయుడు తో పవన్ కల్యాణ్ భేటీ

తెలుగు దేశం పార్టీ అధినేత  నారా చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో ఇరువురు నేతల సమావేశం జరిగింది. రాష్ట్రంలో పరిస్థితులు,

దేశంలోనే నెంబర్ వన్ తెలంగాణ : మంత్రి కేటీఆర్

పౌల్ట్రీ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ రాష్ట్రం ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో ఫుడ్‌ కాంక్లేవ్‌ – 2023 ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు నిరంజన్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌

Latest News Updates

Most Read News