Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ప్రపంచం

ఉజ్బెకిస్తాన్ వేదికగా కలుసుకోనున్న మోదీ, పాక్ ప్రధాని?

ప్రధాని నరేంద్ర మోదీ, పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ కలుసుకోనున్నారు. ఉజ్బెకిస్తాన్ లోని సమర్ ఖండ్ లో జరిగే షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా వీరిద్దరూ సమావేశమయ్యే ఛాన్స్

ప్రపంచ తెలుగు వెబ్సైటు ఈ రోజు చెన్నైలో ఆవిష్కరించారు.

వాస్తుశిల్పి, తెలుగుభాషాభిమాని, మా గౌరవ సలహాదారులు శ్రీ మాదాల ఆదిశేషయ్య ప్రపంచతెలుగువెబ్సైట్ ను ఈ రోజు ఉదయం 10.30 నిమిషాలకు చెన్నైలో ఆవిష్కరించారు. దేశంలో అనేక వెబ్‌ పేపర్లు , ఈపేపర్లు

అల్ ఖైదాకు గట్టి ఎదురు దెబ్బ… కీలక నేత అల్ జవహరీని మట్టు బెట్టిన అమెరికా

అల్ ఖైదాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. దాని అగ్రనాయకుడు అల్ జవహరీని అమెరికా భద్రతా బలగాలు ఎట్టకేలకు మట్టుబెట్టాయి. కాబూల్ లో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో అల్ జవహారీని

శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమ సింఘే.. 134 ఓట్లతో విజయం

శ్రీలంక నూతన అధ్యక్షుడిగా రణిల్ విక్రమ సింఘే ఎన్నికయ్యారు. బుధవారం లంక పార్లమెంట్ లో జరిగిన ఎన్నికల్లో ఆయనకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. దీంతో అధ్యక్ష పీఠం పై విక్రమ సింఘే

పాక్ లో అత్యవసరంగా ల్యాండ్ అయిన ఇండిగో విమానం

షార్జా నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానం కరాచీ ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం వల్లే ఎమర్జెన్సీగా ల్యాండ్ అయినట్లు అధికారులు పేర్కొన్నారు. సాంకేతిక

శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా విక్రమ సింఘే ప్రమాణం

శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా మాజీ ప్రధాని రణిల్ విక్రమ సింఘే బాధ్యతలు చేపట్టారు. శ్రీలంక అధ్యక్షుడిగా గొటబయ రాజపక్స రాజీనామా చేయడంతో.. కొత్త అధ్యక్షుడి ఎంపిక జరిగే వరకూ విక్రమ సింఘే

డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ కన్నుమూత

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ (73) కన్నుమూశారు. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా ప్రకటించారు. న్యూయార్క్ నగరంలోని తన నివాసంలో గుండెపోటుతో చనిపోయారు. ఈ

భారత రాయబారితో పాటు నాలుగు దేశాల రాయబారులను తొలగించిన ఉక్రెయిన్

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారత్ తో సహా నాలుగు దేశాల్లో తమ రాయబారులను తొలగించారు. అయితే.. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని మాత్రం తెలియడం లేదు.

అధ్యక్షుడి ఇంట్లోకే చొచ్చుకెళ్లిన లంక ప్రజలు.. కోట్లాది రూపాయల స్వాధీనం

శ్రీలంకలో నిరసనలు కొనసాగుతూనే వున్నాయి. ప్రెసిడెంట్ గొటబయ రాజపక్సే ఇంట్లోకే ఏకంగా చొచ్చుకెళ్లారు. ఇంట్లోని స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతూ ఎంజాయ్ చేశారు. అంతే కాకుండా ఇంట్లో వున్న కోట్లాది

శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమ సింఘే రాజీనామా..

శ్రీలంకలో నిరసనలు తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో హఠాత్పరిణామం చోటు చేసుకుంది. ప్రధాని పదవికి రణిల్ విక్రమ సింఘే రాజీనామా చేసి, సంచలనం సృష్టించారు. ఆర్థిక పరిస్థితులను నిరసిస్తూ.. ప్రజలు అధ్యక్షుడు

Latest News Updates

Most Read News