Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

పింగళి వెంకయ్య జయంత్యుత్సవాలను ప్రారంభించిన సీఎం జగన్

త్రివర్ణ పతాక రూపకర్త, స్వాతంత్ర్య సమరయోధుడు పింగళి వెంకయ్య 146 వ జయంత్యుత్సవాలను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవంలో భాగంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని జగన్ ఆవిష్కరించారు. ఇక.. పింగళి వెంకయ్య జీవిత చరిత్రపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను సీఎం ప్రారంభించారు.

Related Posts

Latest News Updates