మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి నాలుగో వర్ధంతి సందర్భంగా ప్రముఖులందరూ ఆయనకు నివాళులు అర్పించారు. ఢిల్లీలోని వాజ్ పేయి స్మారకం సదైవ్ అటల్ దగ్గర రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాని మోదీ, కేంద్రహోంమంత్రి అమిత్ షా తో పాటు ఇతర కేంద్ర మంత్రులు కూడా వాజ్ పేయికి ఘనంగా నివాళులర్పించారు. ఇక… ఈ కార్యక్రమంలో వాజ్ పేయి దత్త కూతురు నమితా కౌల్ భట్టాచార్య కూడా నివాళులర్పించారు.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi pays floral tribute to former Prime Minister #AtalBihariVajpayee on his death anniversary, at Sadaiv Atal. pic.twitter.com/FKBbnrhjbe
— ANI (@ANI) August 16, 2022