కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి జంటగా తెరకెక్కిన చిత్రం ‘సమ్మతమే’. జూన్ 24 న థియేటర్లలో విడులైంది. అయితే.. అతి త్వరలోనే ఓటీటీలో కూడా రానుంది. జూలై 15 నుంచి ఆహాలో రానుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ప్రకటించింది. జూలై 15 అర్ధరాత్రి నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుందని ప్రకటించింది. యూజీ ప్రొడక్షన్ బ్యానర్ పై కంకణాల ప్రవీణ నిర్మించిన అ చిత్రం కేవలం రెండు వారాల్లోనే ఓటీటీలోకి రావడం విచిత్రమే.
Krishnudi leelalu, Sathyabhama alakalu kathale vinamu ipativaraku kani ade role reverse aithe?#SammathameOnAHA premieres July 15.@Kiran_Abbavaram @iChandiniC #GopinathReddy #DivyaSree pic.twitter.com/DQ4v2zlCha
— ahavideoin (@ahavideoIN) July 6, 2022