Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయిన కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి భవన్ ట్వీట్ చేసింది. కేవలం మర్యాద పూర్వకంగానే వీరిద్దరి భేటీ జరిగిందని అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన ముర్మును అభినందించారు. ఎన్డీయే పక్షాన బరిలోకి దిగిన ద్రౌపది ముర్ముకు కాంగ్రెస్ మద్దతివ్వలేదు. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా వున్న యశ్వంత్ సిన్హాకు మద్దతిచ్చింది.

 

Related Posts

Latest News Updates