Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

సభ సజావుగా సాగేందుకు సహకరించాలి : స్పీకర్ ఓం బిర్లా

సభ సజావుగా సాగేందుకు అన్ని పార్టీల నేతలూ సహకరించాలని లోకసభ స్పీకర్ ఓంబిర్లా కోరారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో స్పీకర్ ఈ ప్రకటన చేశారు. ఆయన అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేవాలు 18 రోజులు పనిచేస్తాయని, మొత్తం 108 గంటల పాటు సమావేశాలు జరుగుతాయని స్పీకర్ అఖిలపక్ష నేతలకు వివరించారు. ఇక రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు కూడా అఖిలపక్ష భేటీని నిర్వహించనున్నారు. సభ జరిగేందుకు అందరూ సహకరించాలని కోరనున్నారు.

 

Related Posts

Latest News Updates