Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

తెలంగాణలో మూడు రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు

భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. రాబోయే మూడు రోజులు కూడా వర్షాలు బాగా కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

 

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టిన చర్యలపై అధికారులతో సమీక్షించారు. వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులకు, అధికారులకు దిశా నిర్దేశం చేయనున్నారు,.

Related Posts

Latest News Updates